Live Updates

ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

తిరుమలలో అన్నప్రసాద వితరణకు వెంగమాంబ శ్రీకారం : టిటిడి ఈవో వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం : శ్రీశ్రీశ్రీ అనుపమానంద స్వామి శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయడమే గాక, తిరుమలలో అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టారని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌…
Read more

నూతన తితిదే ఈఓగా భాద్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Anilkumar Singal

తల్లిదండ్రులు గురుదైవానుగ్రహం వల్లే శ్రీవారి కొలువు నూతన తితిదే ఈఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రతి భక్తునికి మెరుగైన దర్శనమే ధ్యేయం ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం తల్లిదండ్రులు, గురువు, భగవంతుని యొక్క ఆశీర్వాదంతోనే సాధ్యమని తితిదే నూతన కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌…
Read more

టీటీడీలో సాంబశివుని చెరగని ముద్ర

TTD EO

టిటిడి ఈవోగా రెండు సంవత్సరాల 4 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తిం చిన దొండపాటి సాంబశివరావు… టిటిడి పాలనలో తమదైన ముద్రవేసిన అతికొద్ది మంది కార్యనిర్వహణాధికారుల్లో ఒకరుగా నిలిచిపోయారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత టిటిడి పాలనా వ్యవహారాలలో మార్పులు కొట్టచ్చినట్లు కనిపించాయి. ప్రధానంగా తన పనితీరు ద్వారా భక్తుల్లో టిటిడి ప్రతిష్టను అంతకంత పెంచగలిగారు. సరైన…
Read more

స్వర్ణశోభిత ‘ఆనందనిలయ విమాన వేదిక’పై  శ్రీవారు, దేవేరుల కల్యాణ వైభోగం 

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో స్వర్ణశోభితమైన ఆనందనిలయ విమానం తరహాలో రూపొందించిన వేదికపై శ్రీ పద్మావతి పరిణయోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాక్షాత్తు విమాన వేంకటేశ్వరస్వామివారు సాక్షాత్కరించారా అన్నట్టు వేదికను సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం వేళ అస్తమించే సూర్యుని కిరణాలు బంగారు రంగులో ప్రసరించడంతో వేదిక ప్రాంగణం మరింత శోభాయమానంగా మెరిసిపోయింది. ఈ సందర్భంగా టిటిడి…
Read more

ఈ-హుండీ ద్వారా శ్రీవారికి టిటిడి ఈవో రూ.ఒక లక్ష కానుక

SADGURU TYAGARAJA SWAMY 250TH BIRTHDAY

టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు గురువారం ఈ-హుండీ ద్వారా శ్రీవారికి ఒక లక్ష రూపాయలు కానుకగా సమర్పించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ తదితర ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు ఈవో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.