Live Updates

యాగఫలంతో త్వరలో సువృష్టి కురవాలి : టిటిడి ఈవో

kareeristi yagam

తిరుమలలో నిర్వహించిన కారీరిష్టి యాగం, వరుణజపంతో త్వరలో సువృష్టి కురిసి దేశప్రజలు సుభిక్షంగా ఉండాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆకాంక్షించారు. తిరుమలలోని పార్వేట మండపం వద్ద మే 29న ప్రారంభమైన కారీరిష్టి యాగం శుక్రవారం శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద మహాపూర్ణాహుతితో ముగిసింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి స్వామివారి శుభాశీస్సులతో…
Read more