Latest Posts

Tirumala Tirupati Devasthanams Board meeting highlights

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఉదయం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈఓ డా||డి.సాంబశివరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీ జె.ఎస్‌.వి.ప్రసాద్‌, తిరుమల జెఈఓ శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి…
Read more

శ్రీవారి సేవలో తెలుగు రాష్ట్రాల గవర్నర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన గవర్నర్ ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ పుష్కరిణిలో సంప్రోక్షణ చేశాక శ్రీ వరహస్వామిని దర్శించుకున్నారు. అటు…
Read more

తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీభక్తవత్సల పెరుమాళ్‌ ఆలయానికి బుధవారం సాయంత్రం టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. శ్రీపెద్దజీయర్‌స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని టిటిడి…
Read more

తిరుమలలో బట్టబయలైన నకిలీ డోనార్ పాస్ పుస్తకాల దందా…

    ఇంటి దొంగల సహకారంతో ఎద్దెచగా సాగిన నకిలీ దర్శన టికెట్ల వ్యాపారం… 9 మంది దళారుల అరెస్ట్, పరారీలో టీటీడీ సూపెరిండెంట్ కోట్ల రూపాయలు వెనకేసుకున్న ఇంటా బయటా దొంగలు                   తిరుమల, 22/03/17, ఓం ప్రకాష్: తిరుమలలో మరో నకిలీ దర్శన…
Read more

Exit mobile version