ఈ-హుండీ ద్వారా శ్రీవారికి టిటిడి ఈవో రూ.ఒక లక్ష కానుక

టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు గురువారం ఈ-హుండీ ద్వారా శ్రీవారికి ఒక లక్ష రూపాయలు కానుకగా సమర్పించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ తదితర ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు ఈవో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

8 Comments

  1. CxufAgilk
  2. XtenSnive
  3. CsxxAgilk
  4. SxxeAccet
  5. XncSnive
  6. SrcbAccet

Leave a Comment

Your email address will not be published.

nine + one =

Exit mobile version